మంగళవారం, నవంబర్ 19, 2013

నక్సలైట్లు కాదు... వలసవాదులే ప్రమాదకారులు ....

1 కామెంట్‌:

  1. 56 సంవత్సరాలుగా సీమాంధ్ర పాలకులు తెలంగాణ పై కొనసాగిస్తున్న అధిపత్య, అహంభావానికి తెలంగాణ రాష్త్ర సాధన ఉద్యమం మొట్టమొదటిసారి దెబ్బకొట్టింది. తెలంగాణ రాష్త్ర సాధన ఉద్యమం నడుస్తున్న క్రమంలో ... సమాజంలోని అన్ని వ్యవస్తలనూ ప్రజస్వామీకరించుకునే ప్రయత్నం ఉద్యమంలో అంతర్లీనంగా జరిగింది. ఉద్యమ ప్రజలకు ఈ చైతన్యం తెలంగాణ సాయుధ పోరాటం, ప్రజస్వామిక ఉద్యమాలు, మావోయిస్టు పోరాటాలనుండి అందిపుచ్చుకున్నారు. ఈ పరిస్తితి సీమంధ్రలో లేదు. ఈ కారణంగానే సమైక్య ఉద్యమ డ్రామా నీటి బుడగలా తేలిపోయింది. ఈ విషయాలపై అవగహన లేకనే కిరణ్ కుమార్ రెడ్డి మతితప్పి మాట్లాడుతున్నాడు. ఇప్పటికే అయన ఈ అంశాలను కనీసం అరడజనుసార్లు మాట్లాడినా ఎవ్వరూ పట్టించుకొవడం లేదు. కనీస లోకగ్నానం లేని మనిషిని ముక్యమంత్రిగా చూస్తున్న సీమాంధ్ర ప్రజలు సిగ్గు పడుతున్నారు. తెలంగాణ ప్రజలు జాలి పడుతున్నారు.

    రిప్లయితొలగించండి