గురువారం, ఆగస్టు 01, 2013

తెలంగాణా ప్రకటన తొలిరోజు


తెలంగాణా ప్రకటన వచ్చిన  మరుసటి రోజు, ఆగస్ట్ 1 న తెలంగాణా విద్యావంతుల వేదిక సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 'తెలంగాణా రాష్ట్రం భవిష్యత్ సవాళ్లు' అనే పేరుతొ ఒక సెమినార్ నిర్వహించి అందులో మాట్లాడమని కోరింది. నేను ఉమ్మడి రాజధానికి ఒప్పుకోవద్దని, పోలవరం ప్రాజెక్టు ప్రతిపాదన వ్యతిరేకించాలని... మరికొన్ని ప్రతిపాదనలు చేసాను. ఆ ప్రసంగాన్ని  ETelangana భద్రపరిచింది...  




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి